ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: రైలు ఢీకొని గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2022-04-09T13:43:04+05:30

జిల్లాలోని పెనుకొండ మండలం కొండాపురం సమీపంలో రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం కొండాపురం సమీపంలో రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైల్వే లైన్ దాటుతుండగా ఈ ఘటన చోటు  చేసుకుంది. దాదాపు 60 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల మృతితో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందంటూ గొర్రెలకాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-09T13:43:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising