ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: హంద్రీనీవా నీటి కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసుల ఉక్కుపాదం

ABN, First Publish Date - 2022-02-20T16:22:44+05:30

జిల్లాలోని ఉరవకొండలో హంద్రీ నీవా నీటి కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో హంద్రీ నీవా నీటి కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ గ్రామాల వారిగా రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేసింది. సంఘ విద్రోహ శక్తులు చొరబడి హింస చెలరేగే అవకాశముందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం ఉన్నందున ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలకు హాజరు కాకూడదని హెచ్చరించారు. ఉరవకొండ హంద్రీ నీవా కాలువ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. హంద్రీనీవా నీటి కోసం రైతులు గత వారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం స్పందించని పరిస్థితి నెలకొంది. పోలీసులను ఉపయోగించి ఉద్యమాన్ని అణిచివేయడంపై రైతులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-02-20T16:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising