ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ జోనల్‌ ఉపాధ్యక్షుడు మృతి

ABN, First Publish Date - 2022-06-30T05:32:59+05:30

రైల్వే ఆలిండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ జోనల్‌ ఉపాధ్యక్షుడు బలరామయ్య (80) బుధవారం గుండె పోటుతో మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  గుంతకల్లుటౌన్‌, జూన్‌ 29: రైల్వే ఆలిండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ జోనల్‌ ఉపాధ్యక్షుడు బలరామయ్య (80) బుధవారం గుండె పోటుతో మృతిచెందారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌లో లోకో పైలెట్‌గా పనిచేసిన ఈయన 20 ఏళ్ల కిందట రాజధాని ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు. అప్పటి నుం చి ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ సంఘ నాయ కుడిగా లోకోపైలెట్లు, సహాయ లోకో పైలెట్లు, గార్డుల సమస్యల పరిష్కా రానికి పోరాటాలు చేశారు. ఈయన 1997 నుంచి 1999 వరకూ సీపీఐ అను బంధ ఏఐటీయూసీ మండల కార్య దర్శిగా పనిచేశారు. బలరామయ్య మరణం గురించి తెలిసిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీ జగదీశ్‌, రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ నాయకులు, సభ్యులు వెళ్లి మృత దేహం వద్ద నివాళు లర్పించారు. 

Updated Date - 2022-06-30T05:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising