ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2022-08-25T05:38:43+05:30

మండల పరిధిలోని షేక్షానుపల్లి గ్రామంలో బుధవారం ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్నారి నీటి తొట్టెలో పడి మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరవకొండ, ఆగస్టు 24: మండల పరిధిలోని షేక్షానుపల్లి గ్రామంలో బుధవారం ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్నారి నీటి తొట్టెలో పడి మృతి చెందింది. దేవేంద్ర, సుహాసిని దంపతుల కుమార్తె అయిన గంగోత్రి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న సమయంలో సమీపంలో ఉన్న తొట్టెలోకి పడి పోయింది. ఎంతసేపటికి కనిపించకపోవడంతో తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు వెతికారు. నీటి తొ ట్టెలో చిన్నారి ఉండటాన్ని గమనించి హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 


Updated Date - 2022-08-25T05:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising