ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur: నీటి గుంతలో పడి కాడెద్దులు మృతి

ABN, First Publish Date - 2022-06-08T15:12:01+05:30

జిల్లాలోని నార్పల మండలం వెంకటంపల్లిలో నీటి గుంటలో పడి రెండు కాడెద్దులు మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని నార్పల మండలం వెంకటంపల్లిలో నీటి గుంతలో పడి రెండు కాడెద్దులు మృతి చెందాయి. నీళ్లు తాపడం కోసం ఎద్దులను రైతు మునేంద్ర నీటి గుంత వద్దకు తీసుకెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఎద్దుల బండి నీటి గుంతలోకి జారి వెళ్లడంతో రెండు కాడెద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. కాడెద్దుల మృతితో రైతు విషాదంలో మునిగిపోయాడు. 

Updated Date - 2022-06-08T15:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising