ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

ABN, First Publish Date - 2022-02-17T14:54:39+05:30

జిల్లాలోని పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. భార్య శ్రావణిని భర్త రాజేష్ నాయక్ రోకలిబండతో కొట్టి చంపాడు. రెండో పెళ్లి చేసుకోవాలని దుర్బుద్ధితో హత్య చేసినట్లుగా మృతురాలి బంధువులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-17T14:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising