ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూకుడు పెంచిన పోలీసులు...ఉపాధ్యాయ సంఘాల నేతలకు నోటీసులు

ABN, First Publish Date - 2022-02-02T13:29:24+05:30

చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు దూకుడు పెంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. అర్ధరాత్రి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల తలుపు తట్టారు. పీఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు ఆంక్షలు విధించారు. పలువురు ముఖ్య నేతలకు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్ కుమార్, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అతావుల్లా మరి కొందరు ముఖ్య నేతలు  గృహనిర్బంధంలో ఉన్నారు. కాగా పోలీసుల తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-02-02T13:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising