ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బినామీల పేరుతో సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడింది’

ABN, First Publish Date - 2022-07-10T23:59:56+05:30

జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి బినామీల పేరుతో సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడిందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి బినామీల పేరుతో సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడిందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. విజయసాయి దొంగ లెక్కల వల్లే జగన్‌ జైలుకు వెళ్లారని ఇప్పుడు అర్థమైందన్నారు. హైదరాబాద్‌లో 19 కంపెనీలు ఒకే అడ్రస్‌తో ఉన్నాయని, వీటిలో విజయసాయి అల్లుడు రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఇవన్నీ జగన్, విజయసాయి సూట్‌కేసు కంపెనీలన్నారు. 2019లో ఆదాన్ డిస్టలరీకి ఎవరు అనుమతిచ్చారు?, కంపెనీ పెట్టిన రెండున్నరేళ్లకే రూ.2400 కోట్ల మద్యం ఎలా అమ్మారు? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక లెక్కలన్నీ బయటకు తీస్తామన్నారు. 



Updated Date - 2022-07-10T23:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising