ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షాలపై ఆనం మండిపాటు

ABN, First Publish Date - 2022-04-08T22:23:44+05:30

ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ నుంచి కిందిస్థాయి నేతల వరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ నుంచి కిందిస్థాయి నేతల వరకు.. ప్రతి ఒక్కరిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్షాలు, శ్రీలంక ఆర్థిక పరిస్థితితో పోల్చుతున్నాయని తప్పుబట్టారు. ఐదున్నర కోట్లమంది ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో.. సంక్షేమం ఏనాడూ వెనుకబడలేదని తెలిపారు. లక్షా 20 వేల కోట్లతో ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్‌ పెట్టామని చెప్పారు. ప్రజలంతా ప్రతిపక్షాలను నిలదీయాలని రాంనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-04-08T22:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising