ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి కోసమే పోరాటం: అమరావతి రైతులు

ABN, First Publish Date - 2022-04-14T02:43:41+05:30

తమ పోరాటం అభివృద్ధి కోసమైతే.. పాలకులు ఆరాటం అందినకాడికి దోచుకోవడమని అమరావతి రైతులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు: తమ పోరాటం అభివృద్ధి కోసమైతే.. పాలకులు ఆరాటం అందినకాడికి దోచుకోవడమని అమరావతి రైతులు అన్నారు. రాష్ట్ర ఏకైక  రాజధానిగా  అమరావతి అభివృద్ధి కొనసాగించాలని, బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును గౌరవించి అమలు పరచాలని  రైతులు చేస్తోన్న ఆందోళనలు బుధవారం నాటికి 848వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడు రాజధానులని చెప్పి విశాఖలో కారు చౌకగా కొన్న భూముల విలువ పెంచుకోవాలని పాలకులు చూశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన సీఎం జగన్‌రెడ్డికి, ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదన్నారు.

Updated Date - 2022-04-14T02:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising