ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

816వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

ABN, First Publish Date - 2022-03-13T02:12:05+05:30

అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి మెరుగుపడుతుందని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్ళూరు: అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి మెరుగుపడుతుందని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర  ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించి, కోర్టు తీర్పును అమలు చేయాలని, బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు  చేస్తున్న ఆందోళనలు శనివారంతో 816వ రోజుకు చేరుకున్నాయి.  ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేసి రాజధాని అభివృద్ధిని కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. సీఎం జగన్‌రెడ్డి మొండి వైఖరి కారణంగా మూడేళ్లుగా అంగళం కూడా అమరావతిలో అభివృద్ధి జరగలేదన్నారు.  రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. 

Updated Date - 2022-03-13T02:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising