ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amarnath Yatraలో గల్లంతైన గునిశెట్టి సుధ మృతి

ABN, First Publish Date - 2022-07-12T00:51:24+05:30

అమర్నాథ్‌ యాత్ర (Amarnath Yatra)లో వరదలో గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం: అమర్నాథ్‌ యాత్ర (Amarnath Yatra)లో వరదలో గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధ(48) మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని శ్రీనగర్‌(Srinagar)లోని మార్చురీలో ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. అధికారులు ఆమె మృతదేహాన్ని ఢిల్లీ (Delhi) నుంచి విశాఖకు విమానంలో తరలించనున్నారు. సోమవారం రాత్రి 11.30గంటలకు చేరుతుందని కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఆమె ఇంటికి తరలించనున్నారు. సుధ, ఆమె భర్త కిరణ్‌ ఇతరులతో కలసి అమర్నాథ్‌ యాత్రకు వెళ్లారు. ఆమె వరదల్లో కొట్టుకునిపోగా, కిరణ్‌ క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆమె మృతివార్త ఆమె కుటుంబంతోపాటు బంధువర్గంలో విషాదాన్ని నింపింది. గల్లంతైన మరో మహిళ కొత్త పార్వతి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

Updated Date - 2022-07-12T00:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising