ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి టూ అరసవల్లి

ABN, First Publish Date - 2022-08-17T09:09:33+05:30

రాజధాని అమరావతి రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజులు ‘‘న్యాయస్థానం టు దేవస్థానం’’ పేరిట తిరుపతి వరకు పాదయాత్ర చేసిన వారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాజధాని రైతుల పాదయాత్ర-2

తుళ్లూరు, ఆగస్టు 16: రాజధాని అమరావతి రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజులు ‘‘న్యాయస్థానం టు దేవస్థానం’’ పేరిట తిరుపతి వరకు పాదయాత్ర చేసిన వారు.. సెప్టెంబరులో అమరావతి నుంచి అరసవల్లి వరకు 630 కిలోమీటర్ల మహా పాదయాత్ర చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీనిపై చర్చించేందుకు బుధవారం తుళ్లూరు సాయిబాబా కళ్యాణ మండపంలో దళిత జేఏసీ, మైనార్టీ జేఏసీ, మహిళా జేఏసీ, లీగల్‌ కమిటీ సభ్యులు, రైతు ధర్నా శిబిరాల నిర్వాహకులు హాజరుకానున్నారు.

Updated Date - 2022-08-17T09:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising