ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది’

ABN, First Publish Date - 2022-01-25T20:03:31+05:30

‘మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్సీతో మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చిందని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసేలే ఒత్తిడి తీసుకురావాలని ఆందోళన చేయాలన్నారు. ఏది ఏమైనా సరే అని సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఉద్యోగుల కడుపు మండేలా జీవోలు తెచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్‌లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమంలోకి వచ్చి పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-25T20:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising