ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్లను శిక్షించాల్సిందే: Lokesh

ABN, First Publish Date - 2022-07-03T02:40:59+05:30

పుంగనూరు మండలం కల్లూరుకు చెందిన టీడీపీ నేత శివకుమార్‌ (Tdp Leader Sivakumar)పై వైసీపీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అమరావతి (Amaravathi): పుంగనూరు మండలం కల్లూరుకు చెందిన టీడీపీ నేత శివకుమార్‌ (Tdp Leader Sivakumar)పై వైసీపీ (Ycp) కార్యకర్తల దాడిని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేశ్ (Nara lokesh) ఖండించారు. మరో టీడీపీ నేత రాజారెడ్డి (RaJareddy)ని వైసీపీ కార్యకర్తలు హత్య చేయడానికి యత్నించారని ఆయన ఆరోపించారు. వైసీపీ వాళ్లు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. నాడు రాజారెడ్డి, నేడు శివకుమార్ (Sivakumar)..రేపు ఇంకెవరు అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ప్రతి చర్యకు దిగితే పరిణామాలకు బాధ్యత పోలీసులది కాదా? అని నిలదీశారు. తక్షణమే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-03T02:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising