ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి: సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతుల నోటీసులు

ABN, First Publish Date - 2022-03-20T20:04:29+05:30

అమరావతి: సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు. భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రైతుల ప్లాట్లను.. మూడేళ్లలోగా అభివృద్ధి చేయాలని నిబంధన ఉంది. అభివృద్ధి చేయకపోవడంతో జీవనోపాధి కోల్పోయామని రైతులు పేర్కొంటూ ఎకరానికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని నోటీస్‌లో పేర్కొన్నారు. రైతుల తరపున సీఆర్డీఏ, ఏపీ రేరాకు హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్‌ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ను ఎందుకు తీసుకోలేదని ఏపీ రేరాకు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రైతుల నివాస స్థలాలకు గజానికి నెలకు రూ.50, వాణిజ్య స్థలాలకు గజానికి రూ.75 చొప్పున పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

Updated Date - 2022-03-20T20:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising