ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tulasireddy: మళ్లీ బీజేపీ పాదయాత్ర ఎందుకు?

ABN, First Publish Date - 2022-08-01T01:54:30+05:30

అమరావతి (Amaravathi) రాజధాని విషయంలో బీజేపీ (Bjp) కపటనాటకమాడుతోందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (Guntur): అమరావతి (Amaravathi) రాజధాని విషయంలో బీజేపీ (Bjp) కపటనాటకమాడుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (Pcc Working President Tulasi Reddy) అన్నారు. రాజధాని కోసం బీజేపీ నేతలు చేస్తున్న పాదయాత్రపై ఆయన సెటైర్లు వేశారు. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ రెండు నాలుకల ధోరణితో ఉందన్నారు. రాజధాని ఏర్పాటు ఏపీ ప్రభుత్వం (Ap Government) ఇష్టమని చెప్పి ‘మన అమరావతి’ అని పాదయాత్ర చేపట్టడమేంటోనని ఎద్దేవా చేశారు. రాజధానిపై బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం(Central Government)తో అఫిడవిట్ ఇప్పించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాజధానికి కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. మ్యాప్‌లో కూడా పెట్టారని.. మళ్ళీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ (Jagan)కు నరేంద్ర మోదీ (Narendra Modi), అమిత్ షా (Amith Shah) అంటే భయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధాని అని అఫిడవిట్ ఇస్తే కాంగ్రెస్ తరఫున తాము కూడా స్వాగతిస్తామని తులసిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-08-01T01:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising