ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం సందర్శనకు అనుమతివ్వండి

ABN, First Publish Date - 2022-12-19T02:46:35+05:30

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌కు గిడుగు రుద్రరాజు లేఖ

న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం రెండు పేజీల లేఖను సీఎంకు రాశారు. దీనిపై ఆయన ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు రాష్ర్టానికి జీవధారం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో విపరీత జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, నిపుణుల బృందం జనవరి మొదటి వారంలో సందర్శిస్తుంది. దీనిలో ఎటువంటి రాజకీయం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే’’ అన్నారు.

Updated Date - 2022-12-19T02:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising