ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మార్ఫింగ్ నిజమో కాదో అరగంటలో తేల్చే టెక్నాలజీ వచ్చింది’

ABN, First Publish Date - 2022-08-08T22:01:15+05:30

‘మార్ఫింగ్ నిజమో కాదో అరగంటలో తేల్చే టెక్నాలజీ వచ్చింది’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారన్నది బూటకమని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మార్ఫింగ్ నిజమో కాదో అరగంటలో తేల్చే టెక్నాలజీ వచ్చిందన్నారు. జగన్‌కు దమ్ముంటే హైదరాబాద్‌లోని సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని సూచిచించారు. గోరంట్లపై చర్య తీసుకోకుంటే జగన్‌ను ప్రజలు సస్పెండ్ చేస్తారని మంత్రి ఆలపాటి పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ అంశంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే

Updated Date - 2022-08-08T22:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising