‘సీఎం వైఖరి వల్లనే రాష్ట్రానికి అన్యాయం’
ABN, First Publish Date - 2022-02-03T18:35:41+05:30
కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరసన తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటనతో వినూత్ననిరసనకి దిగింది.
విశాఖపట్నం : కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరసన తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటనతో వినూత్ననిరసనకి దిగింది. ఏపీకి బడ్జెట్లో మొండి చేయి చూపినా.. సీఎం జగన్ నోరుమెదపలేదంటూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం వైఖరి వల్లనే రాష్ట్రానికి అన్యాయమని నినాదాలు చేశారు.
Updated Date - 2022-02-03T18:35:41+05:30 IST