ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సీఎం వైఖరి వల్లనే రాష్ట్రానికి అన్యాయం’

ABN, First Publish Date - 2022-02-03T18:35:41+05:30

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరసన తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటనతో వినూత్ననిరసనకి దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరసన తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటనతో వినూత్ననిరసనకి దిగింది. ఏపీకి బడ్జెట్‌లో మొండి చేయి చూపినా.. సీఎం జగన్ నోరుమెదపలేదంటూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం వైఖరి వల్లనే రాష్ట్రానికి అన్యాయమని నినాదాలు చేశారు.

Updated Date - 2022-02-03T18:35:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising