ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలి: గిడుగు రుద్రరాజు

ABN, First Publish Date - 2022-12-09T18:07:22+05:30

Vijayawada: ఏపీసీసీ (APCC) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: ఏపీసీసీ (APCC) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేందుకు పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా సహకరించాలని, దేశంలోనూ, రాష్ట్రం‌లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

జగన్, చంద్రబాబువి స్వార్థ ప్రయోజనాలు

‘రెండు దశాబ్దాలకు‌పైగా కాంగ్రెస్‌లోనే ఉన్నా. అన్ని అనుబంధ శాఖలను కలుపుకుని ముందుకు సాగుతా. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు కృషి చేస్తాం. ఎవరి నియోజకవర్గం‌లో వారే నాయకుడు. లోకల్ క్యాడర్‌ని‌ కలుపుకుని ముందుకు వెళ్లాలి. కులం, మతం‌ కాదు.. మానవత్వం‌తో ముందుకు సాగాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan), టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu Naidu) తమ స్వార్ధ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. త్వరలోనే ఉత్తరాంధ్రలో పర్యటిస్తా. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా.’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-09T18:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising