ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులలో కీలక మలుపు

ABN, First Publish Date - 2022-02-25T21:21:10+05:30

అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులలో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసు ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులలో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసు ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. వివాదాలను ఏలూరు జిల్లా కోర్టుకు హైకోర్టు బదిలీ చేసింది. వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లు కూడా జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఏడేళ్లుగా అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులు హైకోర్టులో కొనసాగుతున్నాయి. విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకు అభ్యర్థన తిరస్కరించారు. డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులన్నింటిపై హైకోర్టు విచారణ ముగించింది.

Updated Date - 2022-02-25T21:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising