ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి ఉంది: adimulapu suresh
ABN, First Publish Date - 2022-05-17T01:10:19+05:30
ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి ఉంది: adimulapu suresh
అమరావతి: ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజిలెన్స్, ఏసీబీ ఫైల్స్ చూస్తే ఎక్కువ కేసులు టౌన్ ప్లానింగ్ మీదే ఉన్నాయన్నారు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల తీరు మారాలని ఆయన సూచించారు. కర్నూలు జిల్లాకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయన్నారు. అలాగే కర్నూలుకు జుడీషియల్ క్యాపిటల్ వస్తోందన్నారు.
Updated Date - 2022-05-17T01:10:19+05:30 IST