ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలకు ఓటమి భయం: అచ్చెన్న

ABN, First Publish Date - 2022-04-09T21:02:06+05:30

వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని  తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడియత్నం హేయమన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల అక్రమాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాపై దాడులు చేస్తే ఏం వస్తుంది? అని ప్రశ్నించారు. మూడేళ్లుగా అంగుళం అభివృద్ధి చేయని వైసీపీ నేతలను ఆ పార్టీ కేడర్ ప్రశ్నించాలని  అచ్చెన్నాయుడు అన్నారు. 

Updated Date - 2022-04-09T21:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising