ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారు: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2022-03-08T19:59:26+05:30

టీడీపీ నేత కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేధింపుల వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎత్తిచూపినందుకే వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేతలు ఒక మహిళ మంగళసూత్రాన్ని తెంచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులు రక్షకులుగా మారారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-03-08T19:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising