ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిఠాపురంలో ఏసీబీ తనిఖీలు

ABN, First Publish Date - 2022-02-20T01:08:37+05:30

పిఠాపురంలో ఏసీబీ తనిఖీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కార్యాలయ అధికారులు, సిబ్బంది టేబుళ్లు, పుస్తకాలు, డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద ఉన్న రూ.1,24,810ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయానికి కార్యాలయ ఆవరణలో ఉన్న ఎనిమిది మంది డాక్యుమెంట్‌ రైటర్లు, ఇద్దరు అనధికారిక ఉద్యోగులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయ అధికారులు, సిబ్బందిని వీరు ప్రశ్నిస్తున్నారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకే తనిఖీలు జరిపినట్లు అడిషనల్‌ ఎస్పీ సౌజన్య తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయని, రికార్డులు పరిశీలిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-02-20T01:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising