ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-15T08:23:44+05:30

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తన విద్యార్హతకు తగిన ఉద్యోగం దొరకలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, కడప జిల్లా సంతకొవ్వూరు పరిధి గంగనపల్లి గ్రామానికి చెందిన కంచర్ల గంగమహేశ్వర్‌ రెడ్డి (29) బీటెక్‌ పూర్తి చేశాడు. కొంతకాలం ఓ ప్రైవేటు ఉద్యోగం చేసి మానేశాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఇటీవలే నగరానికి వచ్చాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో సికింద్రాబాద్‌ సమీపంలోని ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌ వద్ద రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - 2022-08-15T08:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising