ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: జిల్లాలో దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-07-19T13:04:15+05:30

ల్లాలో విషాద ఘటన జరిగింది. పొన్నూరు లోని సిద్ధి వినాయక నగర్ చెందిన దంపతులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో విషాద ఘటన జరిగింది. పొన్నూరులోని సిద్ధి వినాయక నగర్‌కి చెందిన దంపతులు (couples) ఆత్మహత్యాయత్నానికి(suicide attempt) పాల్పడ్డారు. కూనప రెడ్డి శ్రీనివాసరావు, భార్య రమాదేవి మధ్య పశువులకు మేత వేసే విషయంలో వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన భార్య  రమాదేవి పురుగులమందు తాగింది. వెంటనే భర్త శ్రీనివాసరావు కూడా పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఇద్దరిని పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. భార్యభర్తలిద్దరికి వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2022-07-19T13:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising