ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌పై చీటింగ్ కేసు నమోదు

ABN, First Publish Date - 2022-08-09T17:20:32+05:30

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్‌పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్యసాయి: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్‌ (Karimullah Sheikh Amin)పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఉద్యోగాలిప్పిస్తానంటూ కరీముల్లా షేక్ అమీన్ లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.. కరీముల్లాపై నల్లచెరువుకు చెందిన అబ్దుల్ హుస్సేన్ ఖాన్ (Abdul Hussain Khan)  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్  కరీముల్లా షేక్ అమీన్‌పై 420 ఐపీసీ కింద కేసు నమోదు అయ్యింది. గిడ్డంగుల సంస్థలో అటెండర్ ఉద్యోగమిప్పిస్తానంటూ అబ్బుల్ హుస్సేన్ నుంచి కరీముల్లా రూ.3.80 లక్షలు వసూలు చేశాడు. గత సంవత్సరం డిసెంబరు 31న  కరీముల్లా షేక్ అమీన్‌ కు చెందిన అకౌంట్లో  అబ్దుల్ హుస్సేన్ డబ్బులు డిపాజిట్ చేశాడు. అనంతరం ఆరు నెలలుగా ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలిప్పిస్తానంటూ తన చుట్టూ తిప్పుకున్న కరీముల్లా షేక్ అమీన్... ఉద్యోగం చూపించకపోగా బెదరింపులకు గురిచేయడంతో అబ్దుల్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2022-08-09T17:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising