ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రిపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు

ABN, First Publish Date - 2022-12-30T03:01:36+05:30

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌, ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు నమోదు చేశామని అనంతపురం జిల్లా శెట్టూరు ఎస్‌ఐ యువరాజు గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శెట్టూరు, డిసెంబరు 29: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌, ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు నమోదు చేశామని అనంతపురం జిల్లా శెట్టూరు ఎస్‌ఐ యువరాజు గురువారం తెలిపారు. మూడ్రోజుల క్రితం కైరేవులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఈడిగ కవిత అనే మహిళ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. దీనిపై కైరేవు సర్పంచ్‌ లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కవితను శెట్టూరు మండలం ముద్దలాపురంలో బుధవారం గడప గడపకు కార్యక్రమంలో ఉన్న మంత్రి ఉష శ్రీచరణ్‌ వద్దకు కొందరు తీసుకువెళ్లారు. ఆమెను మంత్రి ‘టీడీపీ నాయకులు ఇలా చెప్పమన్నారా..?’ అని అడిగారు. సమస్యల గురించి మాట్లాడమన్నారని ఆమె చెబుతున్నా, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు చేయించారని మంత్రి విమర్శించారు.

Updated Date - 2022-12-30T03:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising