ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద బ్రాహ్మణ కుటుంబం నిరసన

ABN, First Publish Date - 2022-07-02T16:51:42+05:30

జిల్లాలోని అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ బ్రాహ్మణ కుటుంబం శనివారం ఉదయం నిరసనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని  అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ బ్రాహ్మణ కుటుంబం శనివారం ఉదయం నిరసనకు దిగింది. పేద బ్రాహ్మణుల పోలం కౌలువేలం జరిపారంటూ ఆందోళన చేపట్టింది. సదావర్తిసత్రం సంభందించిన కెవీ పాలెంలోని వ్యవసాయ భూమిలో తన పొలంతో కలిపి కౌలువేలం జరిపారంటూ పురుషోత్తమ ప్రసాద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు చెందిన పొలం కౌలువేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమకు చెందిన వ్యవసాయ భూమి కౌలువేలం వేయడానికి వీలులేదన్నారు. వ్యవసాయ భూమిపై తమకు పూర్తి హక్కులున్నాయన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఈవో అక్రమంగా బహిరంగ కౌలువేలం జరిపారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని...లేని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పురుషోత్తమ ప్రసాద్ శర్మ ఆవేదన చెందాడు. 

Updated Date - 2022-07-02T16:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising