ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

ABN, First Publish Date - 2022-09-08T09:46:38+05:30

అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(లీగల్‌) సెప్టెంబరు 7: అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు, జరిమానా విధిస్తూ కర్నూలు 7వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి భూపాల్‌రెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. 2016 డిసెంబరు 11న బాధితురాలిపై సి.ఎల్లన్న, సి.శివకళాధర్‌ అత్యాచారం చేశారు. బాధితురాలు తల్లితో కలిసి 2017 జనవరి 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై నేరం రుజువు కావడంతో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు ఎల్లన్నకు రూ.11 వేలు, శివకళాధర్‌కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Updated Date - 2022-09-08T09:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising