ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

106 కోట్లతో జోన్‌ ప్రధాన కార్యాలయం: కేంద్రం

ABN, First Publish Date - 2022-12-10T02:23:48+05:30

విశాఖపట్నం కేంద్రంగా స్థాపిస్తున్న సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రూ.106.89కోట్లు గత నెల 10న మంజూరు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా స్థాపిస్తున్న సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రూ.106.89కోట్లు గత నెల 10న మంజూరు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు భూమిని గుర్తించాం. భూ సర్వే, కార్యాలయం లేఅవుట్‌ ప్రణాళిక వంటి ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. జోన్‌ స్థాపన కోసం 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.40 లక్షల చొప్పున నిధులు కేటాయించాం’’ అని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-12-10T02:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising