ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: తిరుపతిలో 10మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

ABN, First Publish Date - 2022-09-06T18:12:27+05:30

నగరంలోని నాగలాపురం మండలం ఎస్కే మడుగు అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కుంబింగ్ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలోని నాగలాపురం మండలం ఎస్కే మడుగు అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. భూపతిశ్వర గుడి దగ్గర పోలీసులకు స్మగ్లర్లు తారసపడ్డారు. దీంతో ఎర్రచందనం దుంగలను వదిలేసి స్మగ్లర్లు పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 10 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు బైకులు, 20 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-09-06T18:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising