ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా..

ABN, First Publish Date - 2022-06-30T16:12:35+05:30

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : శ్రీ సత్యసాయి(Sri Satyasai) జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌(YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పారిస్‌(Paris) పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంఓ(CMO) అధికారులు తెలియజేశారు. ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం(AP Government) రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-30T16:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising