ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాట్‌పటి మచ్చీ

ABN, First Publish Date - 2021-05-15T16:59:38+05:30

మ్యురెల్‌ చేప - ఒకకేజీ, నిమ్మకాయలు - నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు - 100గ్రా, పెరుగు - 50గ్రా, పుదీనా పేస్టు - 100గ్రా, జీలకర్రపొడి - 50గ్రా, గరంమసాల - 50గ్రా, యెల్లో కలర్‌ - చిటికెడు, ఉప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మ్యురెల్‌ చేప - ఒకకేజీ, నిమ్మకాయలు - నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు - 100గ్రా, పెరుగు - 50గ్రా, పుదీనా పేస్టు - 100గ్రా, జీలకర్రపొడి - 50గ్రా, గరంమసాల - 50గ్రా, యెల్లో కలర్‌ - చిటికెడు, ఉప్పు - తగినంత, కారం - 50గ్రా, కస్తూరీ మెంతి పొడి - 50గ్రా.


తయారీ విధానం: చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటికి అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మారినేట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో జీలకర్రపొడి, గరంమసాల, కారం, మెంతిపొడి, యెల్లో కలర్‌ వేసి కలుపుకోవాలి. తరువాత అందులో మారినేట్‌ చేసుకున్న చేప ముక్కలను వేసి మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను పుల్లలకు గుచ్చి క్లే ఓవెన్‌లో ఉడికించుకోవాలి.వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-05-15T16:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising