ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు గంటలు ధర్నా చేసి.. వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలి: షర్మిల

ABN, First Publish Date - 2021-11-21T08:34:51+05:30

మూడుగంటల ధర్నా చేసి రైతు చట్టాలను రద్దు చేయుంచామని జబ్బలు చరుచుకొంటున్న సీఎం కేసీఆర్‌.. ఆరు గంటలు ధర్నా చేసి రైతుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మూడుగంటల ధర్నా చేసి రైతు చట్టాలను రద్దు చేయుంచామని జబ్బలు చరుచుకొంటున్న సీఎం కేసీఆర్‌.. ఆరు గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని సీఎం కేసీఆర్‌కు వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సవాల్‌ విసిరారు. మంచి జరిగితే ఆయన అకౌంట్లో.. లేకుంటే పక్కోడిపైన వేయడం కేసీఆర్‌కు అలవాటేనంటూ శనివారం ఆమె ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-11-21T08:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising