ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12వ రోజుకు చేరుకున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర

ABN, First Publish Date - 2021-10-31T13:35:45+05:30

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల నుంచి మొదలై రంగాపూర్‌, జలాల్‌మియాపల్లి క్రాస్‌రోడ్డు, చీదేడ్‌, దాద్‌పల్లి మీదుగా యాచారం మండలం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల నుంచి మొదలై రంగాపూర్‌, జలాల్‌మియాపల్లి క్రాస్‌రోడ్డు, చీదేడ్‌, దాద్‌పల్లి మీదుగా యాచారం మండలం మొండిగౌరెల్లి వరకు 15 కిలోమీటర్ల మేర కొనసాగింది. నేడు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర ముగియనుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మొండి గౌరెల్లి, నల్లబెల్లి, చింతపట్ల గ్రామాల మీదుగా నల్గొండ జిల్లా మాల్ కి పాదయాత్ర చేరుకోనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు మాల్ వన్ టౌన్ రోడ్ షోల్ పాల్గొననుంది.

Updated Date - 2021-10-31T13:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising