ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5వ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో YS Sharmila పాదయాత్ర..

ABN, First Publish Date - 2021-10-24T13:16:26+05:30

వైఎస్ షర్మిల ప్రజాప్రస్ధానం పాదయాత్ర ఆదివారం 5వ రోజుకు చేరుకుంది. శనివారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: వైఎస్ షర్మిల ప్రజాప్రస్ధానం పాదయాత్ర ఆదివారం 5వ రోజుకు చేరుకుంది. శనివారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది. మొత్తం 14 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. నేడు ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామం నుంచి ప్రారంభం కానుంది. కొత్తతండ, డబ్లీగూడ, మన్సాన్‎పల్లి, కొత్వాల్ చెరువు తండా మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మహేశ్వరం సభలో షర్మిల ప్రసంగించనుంది.

Updated Date - 2021-10-24T13:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising