ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN, First Publish Date - 2021-10-22T13:27:08+05:30

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గం కాచారం క్యాంప్ నుంచి ఉదయం 9.30కి పాదయాత్ర మొదలు పెట్టనుంది. సుల్తాన్‎పల్లి, నార్కుడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో సాగింది. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మూడో కొనసాగనుంది. నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గం కాచారం క్యాంప్ నుంచి ఉదయం 9.30కి పాదయాత్ర మొదలు పెట్టనుంది. సుల్తాన్‎పల్లి, నార్కుడ, అమ్మపళ్లివూట్‎పల్లి, రాళ్లగుడా గ్రామాల్లో షర్మిల పాదయాత్ర చేయనుంది. అనంతరం సాయంత్రం శంషాబాద్ బస్టాండ్ వద్ద సభలో ప్రసంగించనుంది. 

Updated Date - 2021-10-22T13:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising