ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకా మీరెందుకు సారు.. రాజీనామా చేయండి: Sharmila

ABN, First Publish Date - 2021-12-01T19:33:56+05:30

వైఎస్సార్ పాలనలో కరెంట్, బస్ ఛార్జీలు పెంచింది లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్సార్ పాలనలో కరెంట్, బస్ ఛార్జీలు పెంచింది లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కేసీఆర్‌కు పరిపాలన చేతకాక విద్యుత్ సంస్థలను, ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. అవి పూడ్చుకునేందుకు సామాన్యుడిపై పన్నుల భారం మోపుతున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజల నడ్డి విరచేందుకు రెడీ అయ్యిందని తెలిపారు. ‘‘అప్పులు, పన్నులు పెరిగిపోతుంటే ఇంకా మీరెందుకు సారు.. రాజీనామా చేయండి’’ అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. 


Updated Date - 2021-12-01T19:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising