ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా..?: షర్మిల

ABN, First Publish Date - 2021-12-11T23:51:34+05:30

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేసిన వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేసిన వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా షర్మిల దీక్షను భగ్నం చేసి అనంతరం ఆమెతో సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ‘‘రవి కుమార్ ఆత్మహత్యకు కేసీఆర్ కారణం. వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా..?. రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకోలేదు. బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు లేకుండా చేశారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు. వరి కొనమని చెబుతున్న కేసీఆర్ రైతు నేస్తం ఎలా అవుతారు.’’ అని అన్నారు. 




Updated Date - 2021-12-11T23:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising