ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

ABN, First Publish Date - 2021-12-21T22:25:20+05:30

ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 70 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 70 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రైతు కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా? అని ఆమె ప్రశ్నించారు. ధాన్యం కొనలేని సీఎం మనకు అవసరమా?, కేంద్రం దగ్గర సీఎం కేసీఆర్ సంతకాలు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేతగాని తనంవల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకు అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-21T22:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising