ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ కూతురిగా మీ వద్దకు వచ్చా: షర్మిల

ABN, First Publish Date - 2021-12-21T01:06:43+05:30

రైతుల పక్షాన పోరాటం చేయడానికి తాను వైఎస్ కూతురిగా మీ వద్దకు వచ్చానని వైఎస్ షర్మిల అన్నారు. మీ రాజకీయాల కోసం రైతులను బలిచేస్తారా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతుల పక్షాన పోరాటం చేయడానికి తాను వైఎస్ కూతురిగా మీ వద్దకు వచ్చానని వైఎస్ షర్మిల అన్నారు. మీ రాజకీయాల కోసం రైతులను బలిచేస్తారా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజన్న రాజ్యంలో రైతు రాజుగా మారిండని, ఇప్పుడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేయబోమని కేంద్రం దగ్గర సంతకం ఎవరిని అడిగిపెట్టారని వ్యాఖ్యానించారు. మీ రాజకీయాల కోసం ఇంకెంతమంది రైతులను పొట్టనపెట్టుకుంటారని మండిపడ్డారు. రెండు నెలల్లో మరణించిన 200 మంది రైతులకు పైసా సహాయం చెయ్యలేదన్నారు. 

Updated Date - 2021-12-21T01:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising