ఇన్స్టాగ్రాంలో మోసంతో యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-24T02:10:43+05:30
తనకు ఇన్స్టాగ్రాంలో జరగిన మోసంలో ఓ యువకుడు గోగికర్
నల్లగొండ: తనకు ఇన్స్టాగ్రాంలో జరిగిన మోసంతో ఓ యువకుడు గోగికర్ చింటు(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో జరిగింది. ట్రేడింగ్ పేరుతో ఇన్స్టాగ్రాంలో యువకుడికి ఓ యువతి వల విసిరింది. లక్షకు మూడు లక్షలు వస్తాయనే ఆశతో యువతిని నమ్మి చింటు మోసపోయాడు. తాను మోసపోయానని భావించి రైలు కింద పడి చింటు ఆత్మహత్య చేసుకున్నాడు. బైపాస్ రోడ్ సమీపంలో రైలు కింద పడి చింటు ఆత్మహత్య చేసుకున్నాడు.
Updated Date - 2021-10-24T02:10:43+05:30 IST