ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్ఫింగ్‌ ఫొటోలతో వేధిస్తున్న యువకుడిపై కేసు

ABN, First Publish Date - 2021-01-22T05:39:46+05:30

మార్ఫింగ్‌ ఫొటోలతో వేధిస్తున్న యువకుడిపై కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మట్టెవాడ(వరంగల్‌), జనవరి 21: మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై  మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదుచేశారు. మిల్స్‌కాలనీ సీఐ రవికిరణ్‌ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన ఉప్పుల హరిశంకర్‌ అనే యువకుడు కొంతకాలంగా మహిళలు, పురుషుల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే, హరిశంకర్‌ తమ బంధువుపై దాడి చేసిన ఘటనకు సంబంధించి గతంలో కూడా కేసు నమోదైందని తెలిపారు.

Updated Date - 2021-01-22T05:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising