ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

yadadriలో పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-11-21T15:59:22+05:30

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్ లో వేచివున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే స్వామివారిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్ లో వేచివున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయ పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Updated Date - 2021-11-21T15:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising