ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రీశుడి సేవలు ఇక ప్రియం

ABN, First Publish Date - 2021-12-10T01:50:29+05:30

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి సేవా (ఆర్జిత) టిక్కెట్లు ప్రియం కానున్నాయి. స్వామివారి నిత్య కైంకర్యాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి సేవా (ఆర్జిత) టిక్కెట్లు ప్రియం కానున్నాయి. స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజల టిక్కెట్ల ధరలను 50 శాతానికి పైగా పెంచుతూ ఆలయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు మొక్కు, శాశ్వత కైంకర్యాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. పెరుగుతున్న ధరలు, ఉద్యోగులు జీతభత్యాలు, ఆలయ అభివృద్ధికి భక్తుల నుంచి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఆలయ ఖజానాకు లోటు ఏర్పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. యాదాద్రి దేవస్థానంతో పాటు, కొండపైన రామలింగేశ్వరుడి, పాతగుట్ట ఆలయంలో భక్తుల నిర్వహించుకునే సేవోత్సవాల రుసుములు, నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలు, నివేదనలు, భక్తులకు విక్రయించే ప్రసాదాల ధరలు పెంచారు.

Updated Date - 2021-12-10T01:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising