ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించిన భూపాల్ రెడ్డి

ABN, First Publish Date - 2021-09-12T01:01:14+05:30

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. సీఎంఓ ముఖ్య కార్యద‌ర్శి భూపాల్ రెడ్డి, ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. సీఎంఓ ముఖ్య కార్యద‌ర్శి భూపాల్ రెడ్డి,  ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. అధికారులు శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణ  పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. 

Updated Date - 2021-09-12T01:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising