ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2021-11-06T22:25:50+05:30

యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం శివారెడ్డి గూడెంలో దారుణం జరిగింది. చిలక యాదయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం శివారెడ్డి గూడెంలో దారుణం జరిగింది. చిలక యాదయ్య అనే రైతును నోముల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కొట్టి చంపాడు. పొలంలో ఎడ్లు పడ్డాయని యాదయ్య అనడంతో కోపంతో చితకబాది రవీందర్ రెడ్డి  హత్య చేశాడని చెబుతున్నారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చౌటుప్పల్ ఏరియా ఆస్పత్రిలో యాదయ్య మృతదేహం ఉంది. ఉదయం నుండి పోలీసులు పంచనామా చేయకపోడంతో వైద్యులు పోస్టుమార్టం చేయలేదు. పోలీసులు వస్తేనే పోస్టుమార్టం నిర్వహిస్తామన్నచౌటుప్పల్ ఏరియా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-11-06T22:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising